Yennam Srinivas Reddy: ఒక గంట క‌రెంట్ పోతే కొంప‌లు మునిగిపోతాయా?

Yennam Srinivas Reddy says nothing will happen if there is a power cut for half n hour

Yennam Srinivas Reddy: ఓ ప‌క్క తెలంగాణ వ్యాప్తంగా 24 గంట‌లూ క‌రెంట్ అందిస్తున్నామ‌ని కాంగ్రెస్ పార్టీ గొప్ప‌లు చెప్పుకుంటుంటే.. మరోప‌క్క అదే పార్టీకి చెందిన నేత యెన్నం శ్రీనివాస్ రెడ్డి విచిత్ర కామెంట్స్ చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెంట్స్ షాక్‌కు గురిచేసాయి. గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి.. ఒక అరగంట కరెంట్ పోతే కొంపలు ఏమైనా మునిగిపోతాయా? పెన్షన్ 15 రోజులు లేట్ అయితే బ్రహ్మాండం బద్దలైతదా? అని వ్యాఖ్యానించారు.