Pawan Kalyan: YCP నుంచి వ‌చ్చిన వారికి అండ‌గా ఉంటాం

Pawan Kalyan: జ‌గ‌న్ పాల‌న న‌చ్చక ఆంధ్ర‌ప్ర‌దేశ్ భ‌విష్య‌త్తుని దృష్టిలో పెట్టుకుని జ‌న‌సేన‌లోకి రావాల‌నుక‌నేవారికి క‌చ్చితంగా అండ‌గా ఉంటామ‌ని అన్నారు ప‌వన్ క‌ళ్యాణ్. ఈ రోజు YCP ఎమ్మెల్సీ చెన్నుబోయిన వంశీకృష్ణ జ‌న‌సేలో చేరారు. ఆయ‌న రాకను స్వాగతిస్తూ పార్టీ నుంచి స‌పోర్ట్ ఉంటుంద‌ని ఏపీ భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకుని ఎన్నిక‌లకు ముందు వ‌చ్చినందుకు సంతోషంగా ఉంద‌ని తెలిపారు.