Janasena: ప‌వ‌న్ గెలిస్తే ప‌రిస్థితి ఎలా ఉంటుంది?

Janasena: జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం, గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దాంతో ఈ ఎన్నిక‌ల్లో పిఠాపురం నుంచి బ‌రిలోకి దిగాల‌ని నిర్ణ‌యించుకున్నారు. పిఠాపురంలో ల‌క్ష మెజారిటీని ఆశిస్తున్నారు. అయితే.. పిఠాపురంలో ప‌వ‌న్ గెలిస్తే ఆ ప్రాంతం ఎలా ఉంటుంది అనే అంశంపై జ‌నసేన ఓ క్లారిటీ ఇచ్చింది.

ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తాం

చేనేత రంగాన్ని అభివృద్ధి చేస్తాం

ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తాం

ప‌ర్యాట‌క కేంద్రంగా మారుస్తాం

మ‌త్య్స‌కారుల‌కు జెట్టీ నిర్మాణం చేప‌డ‌తాం

కోస్ట‌ల్ కారిడార్‌పై ప్ర‌త్యేక దృష్టి పెడ‌తాం

ఇది మా వాగ్దానం.. ఇక గెలిపించ‌డం మీ బాధ్య‌త‌ అంటూ జ‌న‌సేన ప్ర‌క‌టించింది.