Vijaya Sai Reddy: ఆ మాట అన‌డానికి లోకేష్‌కి సిగ్గుండాలి

యావ‌త్ భార‌త‌దేశానికి గంజాయి రాజ‌ధానిగా ఏపీ మారింద‌ని నారా లోకేష్ (nara lokesh) వ్యాఖ్యానించ‌డంపై మండిప‌డ్డారు విజ‌య సాయి రెడ్డి (vijaya sai reddy). కంపెనీల‌ను, ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏపీకి తీసుకురాలేక‌పోయారు స‌రే.. క‌నీసం మా ప‌రువు తీయ‌కండి అంటూ ట్వీట్ చేసారు. జాతీయ మీడియా ముందు ఏపీ ప‌రువు తీస్తున్నార‌ని అందుకు లోకేష్‌కు సిగ్గుండాల‌ని అన్నారు.