Vijaya Sai Reddy: ప్ర‌త్యేక హోదా లేన‌ట్టేగా..!

Vijaya Sai Reddy: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్నాయ‌ని ఈసారి ఎలాగైనా ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu) భార‌తీయ జ‌న‌తా పార్టీ, జ‌న‌సేన‌తో (Janasena) పొత్తు పెట్టుకున్నార‌ని అన్నారు YSRCP మంత్రి విజ‌య‌సాయి రెడ్డి. ఆ పొత్తుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రావాల్సిన ప్ర‌త్యేక హోదా పోయిన‌ట్లే అని.. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని కూడా ప్రైవెటీక‌ర‌ణ చేసేందుకు సిద్ధ‌మ‌య్యే పొత్తు పెట్టుకున్నార‌ని తెలిపారు. ఒక‌వేళ అధికారంలోకి వారు వ‌చ్చినా కూడా ఏపీకి ప్ర‌త్యేక హోదా రాన‌ట్లే అని ఆవేద‌న వ్య‌క్తం చేసారు.

ALSO READ: Chandrababu Naidu: పొత్తు జ‌గ‌న్‌ను ఓడించేందుకు కాదు..!