Vidadala Rajini: దాడిపై క‌న్నీరుపెట్టుకున్న ర‌జ‌నీ

Vidadala Rajini: గుంటూరులోని YSRCP కార్యాల‌యంపై మందుబాబులు దాడి చేసిన నేప‌థ్యంలో మంత్రి విడ‌ద‌ల ర‌జినీ క‌న్నీరుపెట్టుకున్నారు. చంద్ర‌బాబు నాయుడుకు, నారా లోకేష్‌కు బీసీలంటే చిన్న చూపు ఉంద‌ని.. అందుకే ఇలా కార్యాల‌యంపై దాడి చేసి పాడుచేసార‌ని విమ‌ర్శించారు. వారిలో ఎన్నిక‌ల్లో ఓడిపోతామ‌న్న భ‌యం ఈ సంఘ‌ట‌న ద్వారా క్లియ‌ర్‌గా తెలుస్తోంద‌ని తెలిపారు.