BRS పార్టీలో చేరిన TPCC ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి

Telangana Elections: కాంగ్రెస్ పార్టీకి చెందిన మిర్యాల‌గూడ నేత‌, TPCC ప్రధాన కార్యదర్శి అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి (alugubelli amarender reddy) ఈరోజు BRS పార్టీలో చేరారు. KTR స‌మ‌క్షంలో ఆయ‌న BRS పార్టీ కండువా క‌ప్పుకున్నారు. ఇటీవ‌ల TPCC ఉపాధ్య‌క్షుడు గాలి అనిల్ కూడా BRS పార్టీలో చేరిన సంగ‌తి తెలిసిందే.