EXCLUSIVE: జ‌నసేన‌, TDP పోటీ చేసే సీట్లు ఇవేనా?

EXCLUSIVE: జ‌న‌సేన‌ (janasena), తెలుగు దేశం పార్టీల (TDP) పొత్తులో భాగంగా సీట్లు ఖ‌రారైన‌ట్లు తెలుస్తోంది. 11 చోట్ల నుంచి తెలుగు దేశం పార్టీ పోటీ చేయ‌నుంది. 13 ఎంపీ సీట్లు కూడా ఖ‌రార‌య్యాయి.

శ్రీకాకుళం – బొంతు రామ్మోహ‌న్

విశాఖ‌ – భ‌ర‌త్

న‌ర‌సాపురం – ర‌ఘురామ‌

తిరుప‌తి – నిహారిక‌

విజ‌య‌వాడ – కేశినేని చిన్ని

అన‌కాప‌ల్లి – బైరి దిలీప్ చ‌క్ర‌వ‌ర్తి

కాకినాడ – సాన స‌తీష్ కుమార్ (జ‌న‌సేన‌)

ఏలూరు – గోపాల్ యాద‌వ్

రాజంపేట – సుగ‌వాసి బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం

హిందూపురం – బీకే పార్థ‌సార‌థి

అనంత‌పురం – కాల్వ శ్రీనివాసులు

మ‌చిలీప‌ట్నం – వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరి (జ‌న‌సేన‌)

ఇక జ‌న‌సేన ఖాతాలో కాకినాడ‌, బంద‌రు ఉన్నాయి. ముగ్గురు సిట్టింగ్ YCP నేత‌ల‌కు కూడా అవ‌కాశం ఇవ్వ‌నున్నారు. మారుతున్న స‌మీక‌ర‌ణ‌ల‌తో నెల్లూరు, ఒంగోలు పేర్లు పెండింగ్‌లో ఉన్నాయి. మిగిలిన సీట్ల‌పై క‌స‌ర‌త్తు కొన‌సాగుతోంది. అనంత‌పురంలో కాల్వ శ్రీనివాస్ పేరును ఖ‌రారు చేసిన‌ప్ప‌టికీ మ‌రో ముగ్గురు నేత‌ల పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. క‌డ‌ప నియోజ‌క‌వ‌ర్గం పైన కూడా త్వ‌ర‌లో నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌నున్నారు.