Vijaya Sai Reddy: దోమ‌లు బ‌య‌టి నుంచి వ‌చ్చి కుట్టిపోతున్నాయా?

రాజమండ్రి సెంట్రల్ జైలులో దోమల బెడద లేదని, లార్వా ఆనవాళ్లే లేవని జైళ్ల DIGనే చెప్పారని అన్నారు YSRCP నేత విజ‌య సాయి రెడ్డి (vijaya sai reddy). బహుశా దోమలపై దండయాత్ర పేరుతో నిధులు మింగేశారన్న కోపంతో దోమలు బయట నుంచి వచ్చి కుట్టేసి పోతున్నాయేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. TDP రాష్ట్ర అధ్యక్షుడు బెయిల్ పిటిషన్‌ రద్దయితే లోపలకు వెళ్లి ఇద్దరూ కలిసి జైలులో దోమలపై దండయాత్రలు కొనసాగింవచ్చు మరి అని వెట‌కారంగా ట్వీట్ చేసారు.