కర్ణాటకలో అన్న భాగ్య స్కీమ్ కోసం తెలంగాణ బియ్యం

క‌ర్ణాట‌క‌లో (karnataka) అన్న భాగ్య ప‌థ‌కం కోసం తెలంగాణ ధాన్యం వాడ‌నుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు కర్ణాటకలో పండుతున్న వరి ఎంతో కనీస అవగాహన లేకుండా అన్న భాగ్య స్కీమ్ హామీ ఇచ్చింది. ఆ పథకం అమలు చేయడానికి 2 నెలలుగా తెలంగాణ (telangana) వంటి పక్క రాష్ట్రాలను సహాయం కోరుతూ వచ్చింది. చివరగా బియ్యం ఇవ్వడానికి తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలు ముందుకు వచ్చాయి.