Telangana: కాంగ్రెస్ పార్టీలో చేరాలని BRS ఎమ్మెల్యేకు ఒత్తిళ్లు

Telangana: ప్రభుత్వ భూమిలో మైనింగ్ కేసులో పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. కొంత‌కాలంగా కాంగ్రెస్ పార్టీలో చేరాలని వినకపోతే అరెస్ట్ చేస్తామ‌ని ఆ పార్టీ నేత‌లు ఒత్తిళ్ల‌కు గురిచేస్తున్నారు. సంతోష్ సాండ్ & గ్రానైట్స్ పేరుతో మ‌ధుసూద‌న్ రెడ్డి మైనింగ్ వ్యాపారం చేస్తున్నారు. ఆయ‌న సోద‌రుడు మ‌హిపాల్ రెడ్డి BRS వ‌దిలి కాంగ్రెస్‌లో చేరేవ‌ర‌కు అరెస్ట్‌లు, దాడులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించిన‌ట్లు స‌మాచారం.