Mallanna: కాంగ్రెస్ పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్న

Telangana Elections: తీన్మార్ మ‌ల్ల‌న్న (mallanna) అలియాస్ చింత‌పండు న‌వీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత కొన్ని రోజులగా TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై (revanth reddy) టిక్కెట్లు అమ్ముకుంటున్నాడని, బీసిలకు రేవంత్ మరియు కాంగ్రెస్ అన్యాయం చేస్తున్నాయని తీవ్ర విమర్శలు చేసిన మల్లన్న తిరిగి అదే కాంగ్రెస్ గూటికి చేరడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.