T Rajaiah: వ‌రంగ‌ల్ ఎంపీ అభ్య‌ర్ధిగా రాజ‌య్య‌

T Rajaiah: భార‌త రాష్ట్ర స‌మితి (BRS) వ‌రంగ‌ల్ ఎంపీ అభ్య‌ర్ధిగా తాటికొండ రాజయ్య‌ను ఎంపిక‌చేసింది. 2023 తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలో స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ టికెట్ త‌నకు కాకుండా క‌డియం శ్రీహ‌రికి (Kadiyam Srihari) కేటాయించ‌డంతో ఆయ‌న మ‌న‌స్తాపం చెంది పార్టీకి రాజీనామా చేసారు. ఇప్పుడు క‌డియం శ్రీహ‌రి కాంగ్రెస్‌లోకి జంప్ అవ్వ‌డంతో BRS పార్టీ రాజయ్య‌కు ఎంపీ టికెట్‌ను కేటాయించ‌డంతో మ‌ళ్లీ పార్టీలోకి వ‌చ్చారు.