AP Elections: గ‌న్న‌వ‌రంలో TDPకి షాక్

AP Elections: గ‌న్న‌వ‌రంలో కూట‌మికి (తెలుగు దేశం, భార‌తీయ జ‌న‌తా పార్టీ, జ‌న‌సేన‌)కు పెద్ద షాక్ త‌గిలింది. గ‌న్న‌వ‌రం నుంచి తెలుగు దేశం పార్టీ త‌ర‌ఫున‌ యార్లగడ్డ వెంక‌ట్రావుకు టికెట్ ద‌క్కింది. అయితే దీనిని నిర‌సిస్తూ.. భార‌తీయ జ‌న‌తా పార్టీకి (BJP) చెందిన శ్రీనివాస‌రావు రెబ‌ల్‌గా నామినేష‌న్ వేసారు. దాంతో తెలుగు దేశం పార్టీకి షాక్ త‌గిలిన‌ట్ల‌య్యింది. దీనిపై చంద్ర‌బాబు నాయుడు స్పందించాల్సి ఉంది.

ALSO READ:

Dastagiri: హంత‌కులెవ‌రో త్వ‌ర‌లో బ‌య‌ట‌ప‌డుతుంది