Congress: డోర్న‌క‌ల్‌లో సెల్ఫ్‌ సర్వేల గోల

డోర్నకల్ కాంగ్రెస్‌ పార్టీలో (congress) ముగ్గురు నేతల మధ్య పోటీ నెలకొంది. టికెట్ కోసం భూపాల్ నాయక్, నెహ్రు నాయక్, రాంచంద్ర నాయక్ పోటీ పడుతున్నారు. అధిష్టానానికి తమ బలం చూపించుకోడానికి, ముగ్గురు రంగంలో దిగి సెల్ఫ్ సర్వేలు చేయించుకుని ప్రచారాలు చేసుకుంటున్నారు.