Revanth Reddy: AI సాయంతో ఇందిర‌మ్మ ఇళ్ల అర్హుల ఎంపిక‌!

Revanth Reddy: ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల (indiramma illu) కోసం 84 లక్షల దరఖాస్తులు రాగా వాటిని AI సాంకేతికతతో లబ్ధిదారుల వడపోత చేయాలనే యోచనలో తెలంగాణ‌ ప్రభుత్వం ఉంది. ఒక్కో కుటుంబంలో ఒక్కొక్కరినే అర్హులుగా ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ని ఉప‌యోగించి ల‌బ్ధిదారుల‌ను ఎంపిక‌చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.