Revanth Reddy: కాంగ్రెస్ జోలికొస్తే ఉరికించి కొట్టిస్తాం

Revanth Reddy: కాంగ్రెస్ పార్టీని టచ్ చేస్తే మాడి మసైపోతారని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మెదక్‌లో కాంగ్రెస్ MP అభ్యర్థి నీలం మధు తరుపున నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ జోలికొస్తే బట్టలూడదీసి రోడ్డు మీద ఉరికించి కొట్టిస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మెదక్‌కు చేసిన అభివృద్ధి తప్ప ఇక్కడ జరిగింది ఏమిటని అడిగారు. ఈ ప్రాంతానికి మోదీ, KCR చేసిందని ఏమీ లేదని విమర్శించారు.

ALSO READ

Arvind Dharmapuri: రేవంత్ రెడ్డి కూడా BJPలోకి వస్తారు

KTR: త‌ప్పు రేవంత్ రెడ్డిది కాదు… మాదే!