Revanth Reddy మిస్సింగ్ అట‌..!

Hyderabad: మ‌ల్కాజ్‌గిరి ఎంపీ, TPCC అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy) మిస్సింగ్ అంటూ ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో పోస్ట‌ర్లు అంటించ‌డం వైర‌ల్‌గా మారింది. 2020లో వ‌ర‌దలు వ‌చ్చిన‌ప్పుడు బాధితుల‌ను ప‌ల‌క‌రించ‌లేద‌ని, ఇప్పుడు 2023లో భారీ వ‌ర్షాల కార‌ణంగా ఇబ్బందులు ప‌డుతున్నా వ‌చ్చి ప‌ట్టించుకోవ‌డంలేద‌ని పోస్ట‌ర్ల‌లో రాసారు.