Revanth Reddy: ఇండియాకి రేవంత్.. హైక‌మాండ్ నుంచి పిలుపు?

Hyderabad: ఈనెల 15న ఇండియాకి రావాల్సిన TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy) అర్ధాంతరంగా అమెరికా పర్యటన ముగించుకొని ఇండియాకు బ‌య‌ల్దేరారు. ఆయ‌న అమెరికాలోని తానా (tana) స‌భ‌లో రైతుల‌కు క‌రెంటు ఇవ్వ‌డం గురించి చేసిన వ్యాఖ్య‌లు ఇక్క‌డ దుమారం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. దాంతో హైక‌మాండ్ (congress) నుంచి కాల్ వ‌చ్చిన‌ట్లుంద‌ని వివ‌ర‌ణ ఇచ్చుకోవ‌డానికే రేవంత్ (revanth reddy) అనుకున్న తేదీ కంటే ముందే ఇండియాలో అడుగుపెట్టార‌ని తెలుస్తోంది.