Malla Reddy: మంత్రి మల్లా రెడ్డికి నిరసన సెగ

Hyderabad: మంత్రి మల్లారెడ్డికి (malla reddy) నిరసన సెగ తగిలింది. మున్సిపాలిటీలో అన్ని వార్డులకు అభివృద్ధి నిధులు కేటాయించి 12వ వార్డుకు నిధులు కేటాయించలేదని ఆ వార్డు కౌన్సిలర్ పద్మారావు (padma rao) ఘ‌ట్‌కేస‌ర్‌లోని శంకుస్థాపన శిలాఫలకం ఎదుట బైఠాయించారు. పోలీసులు అడ్డుకోవడంతో మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.