Narendra Modi: అండ‌మాన్ దీవుల రాజ‌ధాని కొత్త పేరు శ్రీ విజ‌యపురం

port blair new name is sri vijayapuram

Narendra Modi: కేంద్ర పాలిత ప్రాంత‌మైన అండ‌మాన్ అండ్ నికోబార్ దీవుల రాజ‌ధాని పోర్ట్ బ్లెయిర్ పేరును ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మార్చారు. ఇక నుంచి పోర్ట్ బ్లెయిర్ శ్రీ విజ‌యపురంగా పిల‌వ‌బ‌డుతుంద‌ని వెల్ల‌డించారు. బ్రిటిష్ పాలినకు సంబంధించిన ఎలాంటి అంశాలు భార‌త‌దేశంలో కనిపించ‌కూడ‌దు అన్న ఉద్దేశంతోనే ప్ర‌ధాని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు కేంద్ర మంత్రి అమిత్ షా వెల్ల‌డించారు.