Mithun Reddy: పుంగ‌నూరులో ఉద్రిక్త‌త‌.. మిథున్‌ని అడ్డుకున్న పోలీసులు

police stops ysrcp peddireddy mithun reddy

Mithun Reddy: చిత్తూరు జిల్లా పుంగ‌నూరులో ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ నేత మిథున్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పట్టణంలో ఇటీవల మృతి చెందిన ఖాదర్ ఖాన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా పోలీసులు ఆపారు. దీంతో పోలీసుల తీరుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.