Varahi Yatra: రుషికొండ పర్యటనకు నో పర్మిష‌న్

AP: విజ‌య వారాహి యాత్ర (varahi yatra) మూడో షెడ్యూల్‌ను వైజాగ్ (vizag) నుంచి ప్రారంభించారు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ (pawan kalyan). అయితే ఈరోజు ఆయ‌న వైజాగ్‌లోని రుషికొండ‌లో (rushikonda) ప‌ర్య‌టించాల్సి ఉంది. అయితే ప‌ర్య‌ట‌న‌కు స్థానిక అధికారులు ప‌ర్మిషన్ ఇవ్వ‌లేద‌ట‌. ప‌ర్మిష‌న్ ఇవ్వ‌క‌పోయినా తన పర్యటన కొససాగుతుందని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. (janasena)