Navasakam: బాల‌య్య త‌డ‌బాటు.. ప‌వ‌న్ రియాక్ష‌న్‌

Navasakam: నారా లోకేష్ (nara lokesh) యువ‌గ‌ళం (yuvagalam) పాద్ర‌యాత్ర పూర్తిచేసిన నేప‌థ్యంలో పోలిప‌ల్లెలో న‌వ‌శ‌కం పేరిట భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటుచేసారు. ఈ సభ‌లో TDP ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ (nandamuri balakrishna) మాట్లాడుతూ జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) గురించి ప్ర‌స్తావించారు. ఆయ‌న‌కు జ‌న‌సేన పార్టీని ఎప్పుడు స్థాపించారో గుర్తురాలేదు. దాంతో 2014.. 2018 అంటూ క‌న్‌ఫ్యూజ్ అవుతుండ‌గా ఆయ‌న ప‌వ‌న్ వైపు చూసారు. అప్పుడు ప‌వ‌న్ ఇచ్చిన రియాక్ష‌న్ వైర‌ల్‌గా మారింది.