Pawan Kalyan: అస్వ‌స్థ‌త‌కు గురైన జ‌న‌సేనాని

AP: వారాహి యాత్ర‌లో (varahi) బిజీగా ఉన్న జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దాంతో ఈరోజు భీమ‌వ‌రంలో జ‌ర‌గాల్సిన మీటింగ్‌ను వాయిదా వేసారు. ఓ ఫంక్ష‌న్ హాల్‌లో ఆయ‌న రెస్ట్ తీసుకుంటున్నారు. మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.