Pithapuram: జ‌న‌సేన ఫ్లెక్సీలు చించివేత‌

pawan kalyan flexies are torn off in pithapuram

Pithapuram: మ‌రోసారి పిఠాపురంలో వివాదం నెల‌కొంది. జనసేన పార్టీకి చెందిన‌ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేసారు. గతంలో పిఠాపురం పాదగాయ సమీపంలో ఏర్పాటు చేసిన కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జనసేన పార్టీ ఫ్లెక్సీలను ఉదయం గుర్తుతెలియని దుండగులు చించివేశారు. ఇది ఏ పరిస్థితులకు దారి తీస్తుందోనని కార్య‌క‌ర్త‌లు ఆందోళన చెందుతున్నారు.