Paidi Rakesh Reddy: హిందువులు చేత‌కాని కొడుకులు

Paidi Rakesh Reddy controversial remarks on hindus

Paidi Rakesh Reddy: హిందువులు చీము నెత్తురు లేని చేత‌కాని కొడుకులు అంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసారు BJP ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. హైద‌రాబాద్‌లోని ముత్యాల‌మ్మ విగ్ర‌హాన్ని ధ్వంసం చేసిన ఘ‌ట‌నపై ఆయ‌న మీడియా ముందుకొచ్చి స్పందించారు. “” హిందువులు చీము, నెత్తురు లేని నా కొడుకులు. హిందువులు పిచ్చోల్లు.. హిందువుల్లో మగతనం చచ్చిపోయింది. ఒక్క హిందూ పిచ్చోడు కూడా ఎందుకు మసీద్ మీద దాడి చేయడం లేదు. సిగ్గు శరం లేని హిందువులు హైదరాబాద్‌లోనే ఉన్నారు “” అంటూ ఆయ‌న రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేసారు.