Lok Sabha Election Results: మెజారిటీ దాటేసిన NDA

nda wins for the third time in lok sabha elections

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీయే కూట‌మి లోక్ స‌భ ఎన్నికల్లో ఇప్ప‌టివ‌ర‌కు 272 సీట్లలో గెలిచేసింది. కేంద్రంలో అధికారంలోకి రావ‌డానికి 272 సీట్లు అవ‌స‌రం. ఆ 272ని దాటేయ‌డ‌మే కాకుండా ఇంకా సీట్ల కౌంట్ పెంచుకుంటూ పోతోంది. మ‌రోప‌క్క కాంగ్రెస్‌కు చెందిన ఇండియా కూట‌మి కూడా నేనేమ‌న్నా త‌క్కువ తిన్నానా అంటూ 180 సీట్లు గెలుచుకుని మ‌రికొన్ని ఖాతాలో వేసుకునేలా ఉంది.