TDP Janasena బ‌హిరంగ స‌భ‌కు ప్ర‌ధాని మోదీ..!

TDP Janasena: తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీల‌తో భార‌తీయ జ‌న‌తా పార్టీకి పొత్తు కుదిరింది. జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీకి క‌లిపి 30 అసెంబ్లీ, 8 లోక్ స‌భ స్థానాలు ద‌క్కాయి. ఈ నేప‌థ్యంలో ఈనెల 17న జ‌ర‌గ‌బోయే తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీల భారీ బ‌హిరంగ స‌భ‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ రాబోతున్నారు.