Telangana Politics: మైనంప‌ల్లికి తుమ్మ‌ల షాక్..!

Telangana Politics: లోక్ స‌భ ఎన్నిక‌లు (lok sabha elections) దగ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క మ‌లుపు చోటుచేసుకుంది. నియోజ‌క‌వ‌ర్గ నేత‌లో తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు (thummala nageswara rao) భేటీ అయ్యారు. అయితే ఈ భేటీకి మైనంప‌ల్లి హ‌నుమంత‌రావును (mynampally hanumanth rao) మాత్రం పిల‌వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌ల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మైనంప‌ల్లికి లోక్ స‌భ ఎన్నిక‌ల్లో అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. దాంతో ఇక ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ల‌భించే అవ‌కాశం క‌నిపిస్తోంది. హైద‌రాబాద్ నుంచి ఎంపీని నిల‌బ‌ట్టే అవ‌కాశం ఉండ‌టంతో కాంగ్రెస్ మ‌ధూ యాష్కీ వైపు ఫోక‌స్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.