Mahipal Reddy: కొడుకు మృత‌దేహం చూసి ప‌డిపోయిన ఎమ్మెల్యే

Hyderabad: ప‌టాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మ‌హిపాల్ రెడ్డి (mahipal reddy) కుమారుడు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి (vishnuvardhan reddy) మృతిచెందారు. కొంత‌కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న రెండు కిడ్నీలు ఫెయిల్ అవ‌డంతో ఈరోజు ఉద‌యం క‌న్నుమూసారు. కుమారుడి మృత‌దేహం చూసి మ‌హిపాల్ రెడ్డి సొమ్మ‌సిల్లి ప‌డిపోయారు.