KCR: తాత‌ను స‌ర్‌ప్రైజ్ చేసిన మ‌న‌వ‌డు..!

ktr son surprises kcr in the bus

KCR: తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ఆయ‌న మ‌న‌వ‌డు హిమాన్ష్ రావు స‌ర్‌ప్రైజ్ చేసాడు. తెలంగాణ వ్యాప్తంగా న‌ష్టపోయిన రైతుల క‌ష్టాల‌ను తెలుసుకుని వారిని ఆదుకునేందుకు కేసీఆర్ బ‌స్సు యాత్ర చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో నిన్న రాత్రి హిమాన్ష్ రావు త‌న తాత‌గారిని స‌ర్‌ప్రైజ్ చేయాల‌నుకున్నాడు. కేసీఆర్ ప్ర‌యాణిస్తున్న బ‌స్సును ఫాలో అవుతూ మార్గ మ‌ధ్య‌లో బ‌స్సు ఎక్కాడు. మ‌నవ‌డిని చూసి కేసీఆర్ స‌ర్‌ప్రైజ్ అయ్యారు. తాతా మ‌న‌వ‌డి బాండింగ్ చూడ‌ముచ్చ‌ట‌గా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  హిమాన్ష్ రావు.. భార‌త రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏకైక కుమారుడు.

ktr son surprises kcr in the bus
ktr son surprises kcr in the bus