KTR: ఆవిడ ప‌క్క‌న నేను కూర్చోను

ktr refused to sit beside actress gautami

KTR: సీనియ‌ర్ న‌టి గౌత‌మి పక్క‌న కూర్చునేందుకు BRS వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ KTR నిరాక‌రించారు. ABP స‌త‌ర‌న్ రైజింగ్ స‌మ్మిట్ కార్యక్ర‌మానికి హాజ‌ర్యారు. KTR వెళ్లే స‌రికే అక్క‌డే సినీ న‌టుడు ప్ర‌కాష్ రాజ్, న‌టి గౌత‌మి ఉన్నారు. అయితే గౌత‌మి ప‌క్క‌న సీటు ఖాళీ ఉంటే అక్క‌డ కూర్చోవాల‌ని ప్ర‌కాష్ రాజ్ కోర‌గా.. వ‌ద్దు నేను వేరే సీటులో కూర్చుంటాను అన్నారు. అదేంటి అని ప్ర‌కాష్ రాజ్ అడ‌గ్గా.. ఈ మధ్యే క్యాన్సర్ బారి నుంచి గౌతమి బయటపడ్డార‌ని..ఇందాకే తాను ప‌బ్లిక్ మీటింగ్ నుంచి వచ్చాను కాబ‌ట్టి ఆవిడ‌ పక్కనే కూర్చుంటే ఇన్ఫెక్షన్ వస్తుందంటూ KTR క్లారిటీ ఇచ్చారు.