Telangana Elections: వ‌ర్షాల కార‌ణంగా ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌కు బ్రేక్

Telangana Elections: రోజుకు నాలుగైదు ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌ల్లో పాల్గొంటున్న సీఎం KCR.. వ‌ర్షాల కార‌ణంగా రేపు పరేడ్ గ్రౌండ్‌లో జ‌ర‌గాల్సిన స‌భ‌ను వాయిదా వేసారు. ఆదివారం రోజున ఈ స‌భ‌ను నిర్వ‌హిస్తార‌ని తెలుస్తోంది.