KCR: ఇవాళ నిజామాబాద్‌కు సీఎం

తెలంగాణ‌ సీఎం KCR నేడు నిజామాబాద్ (nizamabad) వెళ్లనున్నారు. నిన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (vemula prashanth reddy) తల్లి మంజులమ్మ మరణించగా, ఇవాళ జరగనున్న అంత్యక్రియలకు సీఎం KCR హాజరుకానున్నారు. వేములతో పాటు ఆయన కుటుంబ సభ్యులను KCR పరామర్శించనున్నారు.