Congress: తెలంగాణ‌లో కర్ణాటక రైతుల ధ‌ర్నా.. బెదిరించిన కాంగ్రెస్ నేతలు

కర్ణాటకలో (karnataka) ఇస్తున్న క‌రెంట్ స‌రిపోవ‌డంలేద‌ని ఆ రాష్ట్రానికి చెందిన ప‌లువురు రైతులు తెలంగాణ‌లో ధ‌ర్నా చేప‌ట్టారు. ఇందిరా పార్కులో రైతులు ధర్నా చేస్తున్నార‌ని తెలిసి ముషీరాబాద్‌కు చెందిన కాంగ్రెస్ (congress) నేత‌లు దాడికి దిగారు. మీరు ఇక్కడ ఎలా ధర్నా చేస్తారు అంటూ బూతులు తిట్టారు. ధర్నా చేస్తే మీ సంగతి చెప్తాం అంటూ బెదిరించారు.