EXCLUSIVE: క‌రీంన‌గ‌ర్ నుంచి అయోధ్య‌కు సైకిల్ యాత్ర‌..!

EXCLUSIVE: క‌రీంన‌గ‌ర్ (karimnagar) యువ‌త అయోధ్య‌కు (ayodhya) సైకిల్ యాత్ర చేయ‌నున్నారు. ఈరోజు వారి ప్ర‌యాణం మొద‌లుకానుంది. క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ (bandi sanjay) ద‌గ్గ‌రుండి యువ‌కుల చేత సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఈ నెల 22న అయోధ్య‌లో రామ‌చంద్ర‌మూర్తి విగ్రహ ప్రాణ‌ప్ర‌తిష్ఠ జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే.