Vidyasagar Rao: ఓట్లు వేయ‌కుండా ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం?

Kalvakuntla Vidyasagar Rao: కాంగ్రెస్‌ను గెలిపించిన ఓట‌ర్లు ఇప్పుడు ఐటీ మంత్రిగా ఎవ‌రు వ‌స్తారో ఏం అభివృద్ధి చేస్తారో అన్న భ‌యంలో ఉన్నారని అంటున్నారు BRS  నేత క‌ల్వ‌కుంట్ల విద్యాసాగ‌ర్ రావు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఓట్లప్పుడు కులం కావాలి, మతం కావాలి. ఇప్పుడు ఓట్లయిపోయాక… మంచి ఐటీ మంత్రి కావాలి అని బాధ పడితే ఎం వస్తది మిత్రులారా? అని వెట‌కారంగా ట్వీట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.