Kakani Govardhan Reddy: ఆయ‌న బతికుంటే TDP తుడిచిపెట్టుకుపోయేది

Kakani Govardhan Reddy comments on chandrababu naidu

“” త‌మిళ‌నాడులో ఎంజీఆర్ బ‌తికున్న‌ప్పుడు ఏ పార్టీని కూడా గెలవ‌నిచ్చేవారు కాదు. ఆ త‌ర్వాత ఎంజీఆర్ చనిపోయాక క‌రుణానిధి రాజ్యం ఏలాల‌ని అనుకున్నారు. కరుణానిధి పోటీ చేసిన‌ప్పుడు జ‌య‌ల‌లిత మెజారిటీ సీట్ల‌తో గెలిచారు. ఆ త‌ర్వాత కరుణానిధి మంచాన‌ప‌డ్డారు. మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌చ్చాయి. అప్పుడు మెజారిటీ సీట్లు గెలుచుకున్న జ‌య‌ల‌లిత కేవ‌లం 4 సీట్లు గెలిచారు. అందుకే చెప్తున్నా. మ‌న‌కు 11 సీట్లు వ‌చ్చాయ‌ని డీలాప‌డిపోవ‌ద్దు. రాజ‌కీయాల్లో ఏదీ శాశ్వ‌తం కాదు “” అని తెలిపారు.