వైఎస్ వివేకా హత్యపై మాట్లాడొద్దంటూ కడప కోర్టు ఆర్డ‌ర్

AP Elections: ఎన్నిక‌ల ప్ర‌చారంలో వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్యను ప్ర‌స్తావించొద్దంటూ YSRCP ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో పిటిష‌న్ వేసింది. ఈ పిటిష‌న్‌ను ప‌రిశీలించిన న్యాయ‌స్థానం ఆ పార్టీకి అనుకూలంగా తీర్పు వెల్ల‌డించ‌డం చ‌ర్చనీయాంశంగా మారింది. వైఎస్ వివేకా హత్యపై మాట్లాడొద్దంటూ కడప కోర్టు ఆర్డ‌ర్ జారీ చేసింది. వైఎస్ షర్మిల, సునీత, చంద్రబాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌తో పాటు లోకేష్, పురందేశ్వరిని కూడా వివేకా హత్యపై ప్రస్తావించొద్దని కోర్టు ఆదేశించింది.

READ MORE

https://telugu.newsx.com/tag/ysrcp/

https://telugu.newsx.com/tag/ys-avinash-reddy/