Janasena షణ్ముఖ వ్యూహం

AP: జ‌న‌సేన పార్టీ (janasena) ఆంధ్ర‌ప్రదేశ్ యువ‌త కోసం ష‌ణ్ముఖ వ్యూహాన్ని ప్ర‌వేశ పెట్టింది. యువతను వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా మార్చడమే త‌మ లక్ష్యం అంటూ రూ.10 లక్షల పెట్టుబడి సాయం ప్ర‌క‌టించింది. ప్రతీ నియోజకవర్గం నుండి 500 మందికి అవకాశం క‌ల్పించ‌నుంది. కనీసం ఒక్కొకరు 10 నుండి 20 మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్న‌ట్లు తెలిపింది. ప్రతీ నియోజకవర్గంలో 25,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించ‌నుంది. (ap elections)