ముసుగేసుకుని వెళ్లిన జ‌న‌సేన ఎమ్మెల్యే.. ప‌బ్జీ ఆడుతూ దొరికిపోయిన ఉద్యోగి

janasena mla chirri balaraju disguises himself as a common man to check a government office

Janasena: పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కేఆర్ పురం ఐటీడీఏ కార్యాలయానికి సామాన్యుడిలా మాస్కు పెట్టుకుని తనిఖీకి వెళ్ళారు. ఆఫీసు సమయంలో పని వదిలేసి తాపీగా పజ్జీ గేమ్ ఆడుకుంటూ కూర్చున్న ఉద్యోగి సాయి కుమార్‌పై ఆయ‌న ఆగ్రహం వ్యక్తం చేసారు. అతన్ని వెంట‌నే సస్పెండ్ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.