Jagan: రేపు KCRకు జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌

Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. తెలంగాణ మాజీ సీఎం KCRను క‌ల‌వ‌నున్నారు. నెల రోజుల క్రితం కాలు జారి కింద ప‌డిన KCRర్‌కు తుంటి ఎముక విర‌గ‌డంతో స‌ర్జ‌రీ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న రెస్ట్‌లో ఉన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్ప‌టికే క‌లిసి ప‌ర‌మార్శించారు. ఇక జ‌గ‌న్ రేపు ప‌రామ‌ర్శించున‌న్నారు. ఇందుకోసం ఆయ‌న రేపు హైద‌రాబాద్ రానున్నారు.