డిసెంబ‌ర్ నుంచి జ‌గ‌న్‌ ఓదార్పు యాత్ర‌

Jagan Mohan Reddy to do yatra from december

Jagan Mohan Reddy: ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి డిసెంబ‌ర్ నుంచి ఓదార్పు యాత్ర చేయ‌నున్నారు. పార్టీ ఓటమిని జీర్ణించుకోలేక చనిపోయిన వాళ్లని.. దాడిలో చనిపోయిన వాళ్ల ఇళ్లకి వెళ్లి పరమర్శించనున్నారు.