Jagan Mohan Reddy: మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తున్నాం.. మంచి చేస్తున్నాం

Jagan Mohan Reddy is confident on winning again

Jagan Mohan Reddy: దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది. అని ట్వీట్ చేసారు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లకు సంబంధించిన కౌంటింగ్ జూన్ 4న జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఇలా ట్వీట్ చేయ‌డం వైర‌ల్‌గా మారింది.