Pawan Kalyan: ర‌హ‌స్యంగా ఆ ఇద్ద‌రినీ క‌లుస్తున్నారా?

Pawan Kalyan: జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను ర‌హ‌స్యంగా క‌లుస్తున్నార‌ట‌. వారిలో ఒక‌రు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్.. మ‌రొక‌రు ఆయ‌న న‌మ్మే ఆధ్యాత్మిక గురువు. ప‌వ‌న్‌కు పొలిటిక‌ల్ స్పీచ్‌లు రాసిచ్చేందుకు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సాయం చేస్తున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. అదే విధంగా ఆయ‌న న‌మ్మే ఆధ్యాత్మిక గురువును ర‌హ‌స్యంగా క‌లిసి హోమాలు, పూజ‌లు చేయించుకుంటున్నార‌ట‌. అందుకే ఆయ‌న త‌న మాటి మాటికీ హైద‌రాబాద్ వ‌చ్చి వెళ్తున్నార‌ని స‌మాచారం.

ALSO READ:

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి నాలుగు, ఐదో పెళ్లాలు రెడీగా ఉన్నారు

Pawan Kalyan స‌భ‌లో క‌త్తి క‌ల‌క‌లం..!