Nagababu: అప్పుడే పవర్‌ షేరింగ్ సాధ్యం

Nagababu: కాపు నేతలతో జ‌న‌సేన (janasena) నేత నాగ‌బాబు స‌మావేశ‌మ‌య్యారు. వచ్చే ఎన్నికల్లో కాపులంతా జనసేనకు పనిచేయాలని సూచించారు. జనసేనకు పట్టు ఉన్న నియోజకవర్గాల్లో టిక్కెట్లు తీసుకుని గెలుపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. పొత్తు వ‌ల్ల‌ వచ్చిన సీట్లలో ఎక్కువ శాతం గెలిస్తే.. పవర్‌ షేరింగ్‌ కూడా సాధ్యం అవుతుందని వెల్ల‌డించారు.