Telangana Elections: దాఖ‌లైన తొలి నామినేష‌న్

Telangana Elections: తెలంగాణలో తొలి నామినేషన్ దాఖ‌లైంది. ఖమ్మం రిటర్నింగ్ అధికారి ఆదర్శ సురభికి ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్ రావు (thummala nageswara rao) నామినేషన్ పత్రాలను సమర్పించారు.