Vijayashanthi: ఖ‌ర్గే స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లోకి రాముల‌మ్మ‌

Vijayashanthi: మొత్తానికి రాముల‌మ్మ విజ‌య‌శాంతి కాంగ్రెస్ కండువాను క‌ప్పుకున్నారు. ఎంతో కాలంగా BJPలో ఉన్న ఆమె పార్టీలో స‌రైన గుర్తింపు ల‌భించ‌క‌పోవ‌డంతో ఇటీవ‌ల పార్టీకి రాజీనామా చేసారు. ఈరోజు కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే స‌మ‌యంలో కాంగ్రెస్‌లో చేరారు. విజ‌య‌శాంతి కోసం పార్టీ పెద్ద ప‌ద‌వే కేటాయించే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.