EXCLUSIVE: ఇదంతా చిరంజీవి ప్లానా?

EXCLUSIVE: YSRCP నేత, మ‌చిలీప‌ట్నం ఎంపీ వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరి (vallabhaneni balasouri) జ‌న‌సేన‌లో (janasena) చేర‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే బాల‌శౌరిని జ‌న‌సేన‌లో చేర్చుకోవాల‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు (pawan kalyan) చెప్పింది ఆయ‌న అన్న చిరంజీవేన‌ట (chiranjeevi). జ‌న‌సేన‌లో చేరాక అదే మ‌చిలీప‌ట్నం నుంచి లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేయ‌నున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. చిరు రిక‌మెండేష‌న్ కావ‌డంతో నాదెండ్ల మ‌నోహ‌ర్ కూడా వెంట‌నే ఒప్పుకున్నార‌ని తెలుస్తోంది.